13 November 2018

నేడు రాష్ట్రపతిని కలవనున్న వైయస్‌ఆర్‌సీపీ బృందం.. https://ift.tt/2Djvk85

ఢిల్లీః  నేడు రాష్ట్రపతిని వైయస్‌ఆర్‌సీపీ నేతల బృందం కలవనుంది. సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని వివరించనున్నారు. కేంద్ర సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు,సీనియర్‌ నేతలు కోరనున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై గ‌త నెల 25వ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Djvk85
via IFTTT November 13, 2018 at 04:43PM

No comments:

Post a Comment