17 November 2018

జననేతను ప్రజలకు దూరం చేయాలని కుట్రలు https://ift.tt/2FsYV1K

విజయనగరం: జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలకు దూరం చేయాలన్న కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజన్న దొర మాట్లాడారు. మన నాయకుడు మనకోసం వస్తున్నాడని, నవరత్నాలు తెస్తున్నారని చెప్పారు. టీడీపీ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా అష్టకష్టాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FsYV1K
via IFTTT November 17, 2018 at 10:08PM

No comments:

Post a Comment