విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో పార్వతీపురం పొటేత్తింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TjAUwV
via IFTTT November 17, 2018 at 10:01PM
No comments:
Post a Comment