విజయనగరంః జన ప్రభంజనాన్ని చూస్తుంటే పార్వతీపురానికి సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు వుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం జగనన్న ఎప్పుడు వస్తాడా అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్యాయం,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qSEWiU
via IFTTT November 17, 2018 at 10:12PM
No comments:
Post a Comment