గుంటూరు: పల్నాడులో వైయస్ఆర్సీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇంటి పన్నుల పెంపు, వేసిన రోడ్లకే మళ్లీ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్సీపీ నేతలు మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ప్రభుత్వం వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను ధర్నాకు వెళ్లనీయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. గురజాల వైయస్ఆర్సీపీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డిని గృహనిర్బంధం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DBWIiC
via IFTTT November 13, 2018 at 06:38PM
No comments:
Post a Comment