విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం వెంకట బైరిపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. స్థానికులు పెద్ద ఎత్తున వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పంట కాల్వలకు మరమ్మతులు చేయించడం లేదని రైతులు ప్రతిపక్ష నేతకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z77r0N
via IFTTT November 13, 2018 at 06:25PM
No comments:
Post a Comment