కాంగ్రెస్పై విమర్శలు మరిచిపోయావా బాబూ..రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి...ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...హైదరాబాద్ః ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైయస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారని, ఎందాకైనా తెగిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని వైయస్ఆర్సీపీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలనను చంద్రబాబు భ్రష్టు పట్టించారని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RS0k3f
via IFTTT November 13, 2018 at 06:48PM
No comments:
Post a Comment