నిరసనగా వేదికపై కూర్చున్న వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కరువు మండలాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ వైయస్ఆర్ జిల్లా: వైయస్ ఆర్ కడప జెడ్పీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రొటోకాల్ ఉల్లంఘించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశానికి ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాస్ హాజరుకావడం ఏంటని ప్రశ్నించారు. ఏ హోదాలో ఆయన సమావేశానికి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wVoGRq
via IFTTT September 09, 2018 at 08:33PM
No comments:
Post a Comment