విశాఖః రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెల్లి ఉబుకుతున్నదని వైయస్ఆర్సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు.జననేత వైయస్ జగన్కు వస్తున్న అపూర్వ ఆదరణతో ప్రజలను పక్కదారి పట్టించడానికి, టిడిపి ధర్మపోరాట దీక్షలంటూ దొంగదీక్షలు చేస్తున్నదని విమర్శించారు.యస్ జగన్ సమర్థవంతమైన నాయకుడని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CyMxfh
via IFTTT September 09, 2018 at 08:26PM
No comments:
Post a Comment