9 September 2018

ప్రభుత్వ సంస్థలను నాశనం చేసిన ఏకైక సీఎం చంద్రబాబు https://ift.tt/2wXtlCz

తిరుపతి: అనేక సంస్థలను నాశనం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు మిగిలిపోతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో అనేక వైఫల్యాలను మూటగట్టుకుందన్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామిని ధర్మాన ప్రసాదరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం శాశ్వతంగా కొన్ని వ్యవస్థలను విచ్ఛినం చేయడానికి పూనుకుందన్నారు. రాజ్యాంగ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wXtlCz
via IFTTT September 09, 2018 at 08:19PM

No comments:

Post a Comment