9 September 2018

ఉద్యోగభద్రత లేదన్నా.. https://ift.tt/2CAevqX

విశాఖః తమకు ఉద్యోగ భద్రత లేదని, వేతనాలు సరిగ్గా అందడంలేదని బిహెచ్‌ఈఎల్‌ కార్మికులు వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ నగరంలో పాదయాత్ర చేస్తున్న జననేతను కలుసుకుని తమ సమస్యలను వివరించారు. దాదాపు 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగభద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం సెంట్రల్‌ గవర్నమెంట్‌ జీతాలు రావాలని స్టేట్‌ గవర్నమెంట్‌ జీతాలు ఇస్తున్నారన్నారు.  చాలీచాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CAevqX
via IFTTT September 09, 2018 at 09:12PM

No comments:

Post a Comment