చ్రరితలో నిలిచిపోయే విధంగా విశాఖపట్నంలో జరిగే భారీ బహిరంగ జరుగుతుందని వైయస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. గత నెల 14న విశాఖ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించిన తర్వాత నేడు విశాఖ నగరానికి ప్రవేశించిందన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన∙ముఖద్వారానికి ప్రాధాన్యత వుందని శంఖరావం విజయానికి సంకేతమని, అలాగే మద్యం బాటిళ్ల నమూనా దశలవారీగా మద్యపాన నిషేధం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wSIeWT
via IFTTT September 08, 2018 at 11:08PM
No comments:
Post a Comment