8 September 2018

దుష్టపాలనలో ఒకేఒక ఆశాకిరణం వైయస్‌ జగన్‌.. https://ift.tt/2MaP6DN

మోసపూరిత వాగ్ధానాలతో అధికారం చేపట్టి, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఏవగింపు కలుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్ళా విజయప్రసాద్‌ తెలిపారు. చంద్రబాబు నయవంచక పాలనలో రాజన్న బిడ్డ జననేత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారన్నారు. అందుకే ప్రజలు వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.మళ్లీ రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MaP6DN
via IFTTT September 08, 2018 at 11:14PM

No comments:

Post a Comment