8 September 2018

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన స్కూల్ మిత్రులు https://ift.tt/2Qd5ruN

విశాఖ‌: ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డికి సంఘీభావం తెలడపడానికి ఆయన స్కూల్‌ మిత్రులు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైయ‌స్‌ జగన్‌ శనివారం కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 30 మంది పూర్వ విద్యార్థులు వైయ‌స్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qd5ruN
via IFTTT September 08, 2018 at 11:43PM

No comments:

Post a Comment