విశాఖ: వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖలో విజయవంతంగా కొనసాగుతోంది. 258వ రోజు ఆదివారం ఉదయం విశాఖలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గోపాలపట్నం మెయిన్రోడ్డు, బాజీ జంక్షన్, ఎన్ఏడీ జంక్షన్, ఓల్డ్ కరసా వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం మ్రరిపాలెం,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MYiLW5
via IFTTT September 08, 2018 at 11:57PM
No comments:
Post a Comment