8 September 2018

చంద్రబాబుకు మైనార్టీలు బుద్ధిచెప్పాలి https://ift.tt/2MXxO28

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫాగుంటూరుః హామీలు పరిష్కరించాలని అడిగితే ముస్లింలను జైల్లో పట్టించిన ఘనత చంద్రబాబుదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. ముస్లింల వ్యతిరేకి అయిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈనెల 12న జరిగే ముస్లింల ఆత్మీయ సదస్సు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మైనార్టీల సంక్షేమం వైయస్‌ జగన్‌ నాయత్వంలోనే జరుగుతుందన్నారు. మైనార్టీలకు అండగా జగన్‌మోహన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MXxO28
via IFTTT September 08, 2018 at 10:40PM

No comments:

Post a Comment