4 September 2018

విశాఖ బహిరంగ సభ చారిత్రాత్మకం కావాలి https://ift.tt/2sQNw2X

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ నెల 9వ తేదీ విశాఖ నగరంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ నగరంలో బహిరంగ సభ చారిత్రాత్మకం కావాలని, పాదయాత్ర చరిత్రలో విశాఖ జిల్లా సువర్ణాక్షరాలతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sQNw2X
via IFTTT September 04, 2018 at 07:11PM

No comments:

Post a Comment