4 September 2018

బాబు పాలనలో మహిళలను పట్టించుకోవడం లేదు https://ift.tt/2wGsZAa

విజయవాడ: చంద్రబాబు పాలనలో మహిళలను పట్టించుకోవడం లేదని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను చంద్రబాబు నీరుగార్చారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలకు చేయూతనిచ్చారని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి మహిళకు రూ.75 వేలు ఆయా కార్పొరేషన్‌ ద్వారా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wGsZAa
via IFTTT September 04, 2018 at 07:55PM

No comments:

Post a Comment