4 September 2018

హెచ్‌ఆర్‌సీకి వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు https://ift.tt/2NIV1RW

గుంటూరు:  నారా హమారా..టీడీపీ హమారా సభలో ముస్లింల అరెస్టుపై బాధితుల తరఫున వైయస్‌ఆర్‌సీపీ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించి పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌పై అక్టోబర్‌ 22న విచారణకు హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఇక్బాల్, రేహ్మన్, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మంగళవారం హెచ్‌ఆర్‌సీని కలిశారు. అక్రమంగా అరెస్టు చేసినందుకు పోలీసులను సస్పెండ్‌ చేయాలని, బాధితులకు రూ.5 లక్షల నష్టపరిహారం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NIV1RW
via IFTTT September 04, 2018 at 07:02PM

No comments:

Post a Comment