నెల్లూరు: రామాయపట్నం పోర్టుపై చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి మండిపడ్డారు. మేజర్ పోర్టు ఇస్తామని కేంద్రం చెబుతున్నా, కృష్ణ పట్నం పోర్టు యాజమాన్యం కోసం మైనర్ పోర్టుగా మార్చారని విమర్శించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NGfHx9
via IFTTT September 14, 2018 at 05:14PM
No comments:
Post a Comment