13 September 2018

ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలి https://ift.tt/2p32513

  హైదరాబాద్‌: వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయ‌న వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ మేరకు తన ట్విటర్‌ అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు. వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతి తెల్సిందే.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2p32513
via IFTTT September 13, 2018 at 04:10PM

No comments:

Post a Comment