అన్నదాతలకు భరోసా బడుగు జీవుల్లో చిగురిస్తున్న ఆశలుచర్చనీయాంశమవుతున్న వైయస్ జగన్ పథకాలు అమరావతి: కొంగొత్త దారులేవో కనిపిస్తున్నాయి. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జన రథాన్ని ముందుండి నడిపిస్తున్న సారథి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవ్యపథానికి ఊపిరి పోస్తున్నాయి. రోజురోజుకీ రాటుదేలుతున్నాయి. బడుగు జీవుల్లో అణగారిన ఆశలకు కొత్త సత్తువ అందిస్తున్నాయి. నిస్సహాయ మహిళలు మొదలుకుని, నిరాదరణకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Mqfdqo
via IFTTT September 14, 2018 at 05:54PM
No comments:
Post a Comment