3 September 2018

చంద్రబాబు విద్యా వ్యవస్థను నాశనం చేశాడు https://ift.tt/2L44j9Q

విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను నాశనం చేశాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో విద్యార్థులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అదే విధంగా ఫీజు కడితే గానీ సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L44j9Q
via IFTTT September 03, 2018 at 06:22PM

No comments:

Post a Comment