3 September 2018

ప్రజల ఆశ..శ్వాస..జననేత జగనే... https://ift.tt/2PxK6Ls

 టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన వృద్ధురాలు అన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ను ఆమె నిండు మనస్సుతో దీవించారు.  టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PxK6Ls
via IFTTT September 03, 2018 at 05:56PM

No comments:

Post a Comment