3 September 2018

బాబు పాలనలో దేవుడికే దిక్కు లేదు https://ift.tt/2CcxyqV

తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వంలో దేవుడికే దిక్కు లేదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్వామి వారి నగలు, దుర్గమ్మ చీరెలు, మల్లన్న మణిమాణిక్యాలు పచ్చ రాబందుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు.  తాము చేసిన నిలువు దోపిడీ, కానుకల వల్ల స్వామి వారు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఉన్నారన్నారు. రుషులు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CcxyqV
via IFTTT September 03, 2018 at 06:45PM

No comments:

Post a Comment