8 August 2018

వైయస్‌ఆర్‌సీపీ నేతలు పార్థసారధి, జోగి రమేష్‌ అరెస్టు https://ift.tt/2vQh29E

రైతులకు నీళ్లు ఇవ్వాలంటే అక్రమ అరెస్టులు చేస్తారా?విజయవాడ: రైతులకు నీళ్లు ఇవ్వాలంటే అక్రమ అరెస్టులు చేస్తారా అని వైయస్‌ఆర్‌సీపీ అధికారప్రతినిధి పార్థసారధి, జోగి రమేష్‌ ప్రశ్నించారు. సాగునీరు అందించాలని ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు పార్థసారధి, జోగి రమేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు.  రైతులు  రైతులకు నీళ్లు ఇవ్వకుంటే ప్రభుత్వం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vQh29E
via IFTTT August 08, 2018 at 05:57PM

No comments:

Post a Comment