గుంటూరు: రాష్ట్రంలో 400 మండలాల్లో రైతులు తీవ్ర కరువు పరిస్థితులతో అల్లాడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఒక పక్క కరువు ఉంటే దీన్ని అవకాశంగా తీసుకొని రైన్ గన్ల కోసం రూ.1600 కోట్లు దోచుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఇటీవల టీడీపీ మంత్రులు విఫరీతంగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OWveXE
via IFTTT August 08, 2018 at 10:29PM
No comments:
Post a Comment