తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులను ఆదుకుంటామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీపై కౌలు రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ మేరకు సోమవారం పలువురు కౌలు రైతులు పాదయాత్రలో వైయస్ జగన్ను కలిశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వడ్డీలేని రుణాలు ఇస్తామన్న జననేత హామీతో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vIJABR
via IFTTT August 06, 2018 at 08:46PM
No comments:
Post a Comment