6 August 2018

మైనారిటీ మంత్రి లేని ఏకైక కేబినెట్‌ టీడీపీదే https://ift.tt/2ngJePq

కర్నూలు: దేశంలో మైనారిటీ మంత్రి లేని ఏకైక కేబినెట్‌ టీడీపీదే అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల వెనుకబాటుతనానికి టీడీపీనే కారణమన్నారు. మైనారిటీలను టీడీపీ ఓటు  బ్యాంకుగా వాడుతుందని మండిపడ్డారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ngJePq
via IFTTT August 06, 2018 at 08:40PM

No comments:

Post a Comment