1 August 2018

వైయస్‌ జగన్‌ మాటపై నమ్మకం ఉంది https://ift.tt/2O0QSbE

తూర్పు గోదావరి:  వైయస్‌ జగన్‌ మాటపై నమ్మకముందని కాపు యువత పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామన్న జగన్‌ ప్రకటపై కాపు యువత హర్షం వ్యక్తం చేసింది. అప్పలనాయుడు అనే యువకుడు మాట్లాడుతూ..కాపులకు మోసం చేసిన చంద్రబాబును నమ్మవద్దని కోరారు.  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O0QSbE
via IFTTT August 01, 2018 at 08:19PM

No comments:

Post a Comment