1 August 2018

సాగునీటి కోసం రైతుల ఆందోళన https://ift.tt/2LMVMfh

కృష్ణా జిల్లా: సాగునీటి సాధనకు బంటిమిల్లి మండలం మల్లేశ్వరం ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు జోగి రమేష్‌ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఇరిగేషన్‌ కార్యాలయానికి సిబ్బంది తాళాలు వేసి పరారయ్యారు. సాగునీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారులు మాట తప్పడంతో రైతులు ఆందోళన చేపట్టారు.    

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LMVMfh
via IFTTT August 01, 2018 at 08:01PM

No comments:

Post a Comment