31–07–2018, మంగళవారంపిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా విరవాడ, ఎఫ్కే పాలెం, కుమారపురం, పిఠాపురంలలో సాగిన ఈ రోజు పాదయాత్రలో విన్న పేదల దయనీయ గాథలు మనసును కలచివేశాయి. ప్రజాకంటక పాలనకు బలవుతున్న బతుకులు గుండెను బరువెక్కించాయి. నాగగని అనే సోదరుడు తన తల్లి విషాద జీవితం గురించి చెబుతున్నప్పుడు.. పాలకుల పాపం పేదలకు ఎంతలా శాపమవుతుందో కళ్లకు కట్టింది. అతడి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mZM2jy
via IFTTT August 01, 2018 at 02:33PM
No comments:
Post a Comment