1 August 2018

పిఠాపురం నుంచి 226వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2Au6aUB

  తూర్పుగోదావరి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గ్రామ గ్రామానా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. బుధ‌వారం ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ 225వ రోజు  పాద‌యాత్ర‌ను పిఠాపురం ప‌ట్ట‌ణం నుంచి  ప్రారంభించారు. అక్క‌డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Au6aUB
via IFTTT August 01, 2018 at 02:40PM

No comments:

Post a Comment