వైయస్ఆర్ జిల్లా: వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం వైయస్ఆర్ జిల్లా పార్టీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నమ్మిన వారిని నట్టేటా ముంచే నైజం చంద్రబాబుదని,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LUPD1t
via IFTTT August 06, 2018 at 11:51PM
No comments:
Post a Comment