12 August 2018

వైయ‌స్‌ జగన్‌ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌కు అవసరం https://ift.tt/2B3ZsFc

  అనంతపురం : రాష్ట్రాభివృద్ధి కోసం పరితపించే వైయ‌స్‌ జగన్‌ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌కు అవసరమని  జేఎన్‌టీయూ మాజీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. పోలవరం, హంద్రీనీవా ప్రాజెక్టుల నిర్మాణాలైనా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన అయినా వైయ‌స్‌ జగన్‌తోనే సాధ్యమని  అన్నారు. అనంతపురంలో ఆదివారం జరిగిన ‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ జగన్‌’ అనే చర్చా కార్యక్రమంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2B3ZsFc
via IFTTT August 12, 2018 at 07:46PM

No comments:

Post a Comment