ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పాదయాత్ర చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పాదయాత్ర రూట్మ్యాప్ను వైయస్ఆర్సీపీ నేతలు సమావేశమై ఖరారు చేశారు. ఈ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OWaRK9
via IFTTT August 12, 2018 at 07:41PM
No comments:
Post a Comment