12 August 2018

వెలిగొండ ప్రాజెక్టు కోసం వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌ https://ift.tt/2OWaRK9

  ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ‌టంతో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వ తీరుకు నిరసనగా పాదయాత్ర చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేతలు సమావేశమై ఖరారు చేశారు. ఈ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OWaRK9
via IFTTT August 12, 2018 at 07:41PM

No comments:

Post a Comment