18 November 2018

ఏ స్వతంత్ర సంస్థతోనైనా దర్యాప్తునకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? https://ift.tt/2zhTblO

17–11–2018,  శనివారం   పార్వతీపురం పాతబస్టాండ్‌ సెంటర్, విజయనగరం జిల్లా ‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్నట్లు.. తాము రాయాల్సిన పరీక్షలు సంవత్సరం పాటు ఆలస్యమవుతున్నాయని ఉదయం శిబిరం వద్ద కలిసిన డైట్‌ కాలేజీ విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. మొదటి సంవత్సరం పూర్తయినా పరీక్షలు పెట్టక.. రెండో సంవత్సరం తర్వాత రెండు పరీక్షలూ దాదాపు ఒకేసారి పెడితే.. మేమెట్లా చదవగలం.. ఏం రాయగలం.. అన్నది వారి బాధ. ఈ ప్రభుత్వ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zhTblO
via IFTTT November 18, 2018 at 05:19PM

No comments:

Post a Comment