18 November 2018

కూరుపాం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న ప్రజా సంకల్పయాత్ర https://ift.tt/2QSVnqE

విజయనగరంః ప్రజా సంకల్పయాత్ర మధ్యాహ్నం తర్వాత కూరుపాం నియోజకవర్గంలోకి అడుగుపెట్టబోతుంది. వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే పుష్ఫ శ్రీవాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. జననేత కోసం కూరుపాం నియోజకవర్గం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే పుష్ఫ శ్రీవాణి అన్నారు.తమ సమస్యలు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి చెప్పుకోవాలని ప్రజలు ఆశతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QSVnqE
via IFTTT November 18, 2018 at 05:26PM

No comments:

Post a Comment