22 November 2018

విజయవాడలో పోలీసుల అత్సుత్సాహం https://ift.tt/2qYnEkv

విజయవాడః ఆటో డ్రైవర్ల సమస్యలపై రవాణా శాఖ అధికారులను కలవడానికి  ప్రజా స్వామ్య పద్దతుల్లో వెళుతున్న వారిని అడ్డగించి పోలీసులు మరోసారి తమ పచ్చపాతాన్ని చాటుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి పార్థసారథి నేతృత్వంలో ఆటోడ్రైవర్లు గురువారం ఉదయం విజయవాడలోని రవాణా శాఖ డిటిసిని కలవడానికి వెళుతుంటే, అనుమతి లేదంటూ పోలీసులు వారిని నివారించారు. ఈ సందర్భంగా పోలీసులకు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qYnEkv
via IFTTT November 22, 2018 at 09:40PM

No comments:

Post a Comment