హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి సి.రామచంద్రయ్య నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను ప్రధాన కార్యదర్శిగాను, పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Fwo37I
via
IFTTT November 22, 2018 at 10:01PM
No comments:
Post a Comment