17 November 2018

టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ.. https://ift.tt/2PxPp26

విజయనగరంః వైయస్‌ జగన్‌కు పార్వతీపురం నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు అన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం తర్వాత తొలిసారిగా నేడు పార్వతీపురం బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారని, ఆయన ఏం మాట్లాడతారో నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతపై కూడాను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PxPp26
via IFTTT November 17, 2018 at 04:47PM

No comments:

Post a Comment