17 November 2018

ప్రారంభ‌మైన 299వ రోజు నాటి ప్రజా సంక‌ల్ప‌యాత్ర https://ift.tt/2QRevFt

నేడు పార్వ‌తీపురంలో వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌విజ‌య‌న‌గ‌రంః  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 299వ రోజు విజయనగరం నియోజకవర్గంలోని సూరమ్మపేట నుంచి ప్రారంభమైంది.  వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QRevFt
via IFTTT November 17, 2018 at 04:42PM

No comments:

Post a Comment