20 November 2018

జగనన్న రావాలి..ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలి https://ift.tt/2ORsmdd

విజయనగరం: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ అన్నారు. కురుపం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె  మాట్లాడారు. జగనన్న జైత్రయాత్రను చూసి ఓర్వలేక వణకిపోతున్న టీడీపీ నేతలను ఎదురించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రాణానికి హాని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ORsmdd
via IFTTT November 20, 2018 at 09:44PM

No comments:

Post a Comment