20 November 2018

చంద్రబాబు పాలనలో దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం.. https://ift.tt/2Fs4ptw

దళిత క్రైస్తవ ఆస్తులను దోచుకుంటున్నారు..వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు  మేరుగ నాగార్జున విజయవాడః ఏపీలో దళిత క్రైస్తవుల ఆస్తులను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంతవరుకు నెరవేర్చరో చంద్రబాబు సమాధానం చెప్పాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Fs4ptw
via IFTTT November 20, 2018 at 09:30PM

No comments:

Post a Comment