ఘన స్వాగతం పలికిన ఆశేష ప్రజానీకం..తోటపల్లి బ్యారేజీ మీదగా సాగుతున్న పాదయాత్ర...విజయనగరంః వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పార్వతీపురం నియోజకవర్గంలో పూర్తి చేసుకుని కురుపాం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది.ఆశేష ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. తోటపల్లి బ్యారేజీపై మూడు కిల్లోమీటర్లు వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BeHdLi
via IFTTT November 18, 2018 at 10:20PM
No comments:
Post a Comment