19 November 2018

బాబుగారు కేవలం శిలాఫలకాలకు చిరునామాగా మిగిలిపోయారు.. https://ift.tt/2DLPcSj

 ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,261.6 కి.మీ 18–11–2018, ఆదివారం తోటపల్లి రిజర్వాయర్‌ ప్రాంతం, విజయనగరం జిల్లానేటితో ప్రజా సంకల్ప యాత్ర 300వ రోజుకు చేరింది. ఈ రోజు కూడా ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు, మరెందరో నిరుద్యోగులు కలిశారు. అందరిలోనూ ఒకటే ఆందోళన. ఈ పాలనలో ఉద్యోగ భద్రత కొరవడిందని కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగావకాశాలే కరువయ్యాయని నిరుద్యోగులు వాపోయారు. పార్వతీపురానికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DLPcSj
via IFTTT November 19, 2018 at 03:04PM

No comments:

Post a Comment