17 September 2018

రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి https://ift.tt/2xkqVhq

విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని వైయస్‌ఆర్‌సీపీ నేత విజయనిర్మల అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  ఆనందపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో చాలా మంది అర్హులకు పింఛన్లు రావడం లేదన్నారు. విలువైన భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని విమర్శించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xkqVhq
via IFTTT September 17, 2018 at 10:35PM

No comments:

Post a Comment