విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఆనందపురం చేరుకున్నారు. ఈ సందర్భగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xj3y83
via IFTTT September 17, 2018 at 10:22PM
No comments:
Post a Comment