17 September 2018

లోక్‌సభ సమన్వయకర్తల నియామకం https://ift.tt/2xkkScN

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తగా లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా కిలారి వెంకట రోశయ్య నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా విశాఖపట్టణానికి చెందిన కోలా గురువులు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xkkScN
via IFTTT September 17, 2018 at 06:04PM

No comments:

Post a Comment