17 September 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన స్కేటింగ్‌ క్రీడాకారులు https://ift.tt/2D4DEKA

విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం క్రీడాకారులను గుర్తించడం లేదని స్కేటింగ్‌ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ మేరకు స్కేటింగ్‌ క్రీడాకారుడు ఫణింద్ర మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మూడు సార్లు, రాష్ట్ర స్థాయి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D4DEKA
via IFTTT September 17, 2018 at 07:01PM

No comments:

Post a Comment